1 అన్ని కులాలవారు ఈ వ్రతము ఆచరించవచ్చును. స్త్రీ పురుష బేధము, వయో భేదములు లేవు.
2 సూర్యోద్యమునకు ముందే స్నామాదులు ముగించుకోవాలి.
3 నిత్యకర్మలు ఆచరించిన తరువాతనే వ్రతము చెయ్యాలి.
4 నిరాహారంగా ఉండుట మేలు, పిల్లలు, వృద్దులు, రోగులు తమ ఆరోగ్య పరిస్థిని బట్టి పాలు, ఫలములు తీసుకోవచ్చును.
5 మత్స్య మాంసాదులు, మద్యము ఈ వ్రతాచరణ రోజులలో ముట్టకూడదు. ధూమపానం నిషిద్దము.
6 ఇతరులను ద్వేషించకుండుట, మౌనము వహించుట ముఖ్యము.
7 "ఓం ఇం హ్రo శ్రీo సరస్వత్య్ స్వాహా" అనే మంత్రమును వ్రతమాచరణ దినమున జపిస్తూ మనోనిర్మలత్వము కలిగి వుండాలి.
-శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.