Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                                  జాతీయోద్యమం దాదాపు శతాబ్దంపాటు జరిగింది. అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర్యానంతరం   భారతదేశానికి వారసత్వంగా వచ్చిన లక్ష్యాలు, ఆందోళనా , పోరాటా రూపాలు, రాజకీయ నైతిక విలువలు ఏ మేరకు అనుసరణీయాలో ఆలోచించాలి . నూతన దశకు చేరిన దేశంలో ఆ లక్ష్యాల సాధనకు గల అవకాశాలను ఆటంకాలను , పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెరవేర్చడానికి అనుసరించవలసిన పద్దతులను, దేశంలోని లౌకిక శక్తులు, ప్రత్యేకించి వామపక్ష శక్తులు పునరాలోచించాలి . ఏడు దశాబ్దాలు గడిచిన స్వతంత్ర భారతంలో భిన్న రూపాల్లో కులం , మతం రాజకీయరంగా ప్రవేశం చేయబడి దేశ సామజిక జీవనాన్ని తిరోగమింపజేస్తున్నాయి.ఒక వైపు పెట్టుబడిదారి సంబంధాలు నానాటికి బలంగా వేళ్ళూనుకొంటుండగా, మరోవైపున సామజిక తిరోగమనం వైపు దేశం  నడపడం విచిత్రమైంది.