Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹360

సంసార సాగరమున మునిగి యున్న సరుస్తజనులును రాత్రిందిన ములు తరు కనుభూయమాన సుగుచున్న వివిధ పరంపర నుండి విడిపడి ఎల్ల చోట్లను అరుణమును మంగళమునే నా గుచుందురు. వారు ఆఖల శ్రీయోనిదానభూతమైన జ్యోతిషమును చదువుచు, చదివించి, చింతన మంతనములు చేయుచుందురను విషయ మెల్ల రకును తెలిసిన విషయమే. ఆప్యోతిశ్శాస్త్రముం గూర్చి నారదులవారు, " సిద్ధాంతంలో పరా రూకుక్క దత్రయాత కు , దేవస్య నిర్మలు చక త న న కల్పనకు నిత వర్గాలు ఆరు సార్లు ర న సిద్ధ్యం, తసాగర్థితా యేసు బ్రహగా నిర్మితం పురా

ఆత ఏవ న్విలై చేత దభ్యతవ్యం రమ్ను త.'" అని దాని ప్రాముఖ్యమును వివరించి యున్నారు.

మఱియు జ్యోతిశ్శాస్త్రమూలమున నే శ్రాతసాక్తికరొపయోగి యగుకాలము నిర్ణయించుటకును, సర్షజ్ఞనను బోధించు అది త్యాది

గ్రహ చారపరిచ్ఛేకము కనుగొనుటకును సాధ్యమగును. అదియుఁ గాక వసం తాంఋతువులు దర్శపూర్ణ నసలు మొద లగుకాలని శేషములజ్ఞానము శ్యోతిషము లేక శక్యము కాదు గనుక నే జ్యోతిశ్శాస్త్రాధ్యయన మత్యా మళ్యీకమైనది.

జ్యోతిషము వేదమునకు నేత్రము అని వేద శికాంగో కి. "యథా శాఖా మయూరాగాం నా గానాం మణయోయగా,

తద్వజ్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిష మూర్ధని స్థితమ్. " వసిష్ఠసిద్ధాంతమున,

" నేదస్య చతుః కిల శాస్త్ర మేల్ ప్రధాన లాంగేషు లో 2 శాతా, ఆగైద్యతో పరిపూర్ణమూర్తి, చర్వహిస , పురుషోన కించిత్."...........