Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹140

                    20 వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో   "మాలపల్లి" నవలకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. అదేమంటే భారతీయ ఆధునిక బాషా సాహిత్యాలతో ఇటువంటి నవల అప్పటికి ఏ ఇతర భాషలోనూ రాలేదు. ఉన్నవ లక్ష్మీనారాయణగారి గొప్పతనం అది. విశిష్టత అది . ఆ తరువాత కాలంలో కానీ ప్రేమ్ చంద్  , ముల్కరాజ్   ఆనంద్ వంటి భారతీయ ప్రసిద్ధ రచయితలు భారతదేశంలో శతాబ్దులుగా  కొనసాగుతున్న సమాసామాజిక విరోధమైన అస్పృశ్యతను   గూర్చి సృజనాత్మక రచనలను వెలువరించలేదు. ప్రేమ్ చంద్ రచించిన "రంగభూమి" ముల్కరాజ్ ఆనంద్ రచించిన "అన్ టచబుల్స్" అనే నవలలు  ఈ సమస్యను కరుణసార్ట్రంగా, సామజిక దురన్యాయపరంగా సృజనాత్మక మహాప్రతిభతో  రూపొందించినట్లు సాహిత్యవేత్తలు వక్కణం.